విధుల బహిష్కరణ
కడప : రాజీవ్ గాంధీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) వైద్యులు మంగళవారం విధులు బహిష్కరించారు. మహేశ్వర్ రెడ్డి మృతి విషయంలో వైద్యుల బంధువులకు, డాక్టర్లకు మధ్య వివాదం రేగింది. ఈ ఘటనలో ఓ వైద్యుడు గాయపడ్డారు. దీంతో విధులు బహిష్కరించిన వైద్యులు ధర్నా చేసారు. దీంతో ఆసుపత్రిలో వైద్య సేవలకు ఆటంకం కలిగింది.
News Posted: 9 February, 2010
|