కడప : వేర్వేలు ప్రాంతాల్లో అక్రమంగా తరలిస్తున్న 28 లక్షల రూపాయలు విలువైన ఎర్ర చందనాన్ని అధికారులు పట్టుకున్నారు. జిల్లాలోని పత్తూరు వద్ద 16 లక్షల రూపాయల విలువైన ఎర్రచందనాన్ని అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసారు.