కాకినాడ : రాష్ట్రవ్యాప్తంగా పులువురు ఐ ఎ ఎస్ అధికారులకు బదిలీలు జరిగిన నేపథ్యంలో జిల్లాలో వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ జి కిషన్ కు స్థాన చలనం జరిగింది. ఆయనను గృవనిర్మాణ సంస్థ పరిదిలోని హైదరాబాద్-డెక్కన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ కు సీఈఓగా నియమించారు.2001 బ్యాచ్ కు చెందిన ఆయన 11 నెలల క్రితం జిల్లా వాణిజ్య పన్నుల శాఖ డీసీగా బాధ్యతలు స్వీకరించారు.