జంగారెడ్డిగూడెం : గోకుల తిరుమల పారిజాత గిరి వెంకటేశ్వర ఆలయంలో అధ్యయన ఉత్సవాలు మంగళవారంతో ముగిసాయి. సమ్మళ్వార్ ఉత్సవంలో భాగంగా స్వామి వారికి తిరు వీధి ఉత్సవం విర్వహించారు.ఆలయాచార్యులు స్వామివారికి ప్రభంద వచనం చేసారు. ఆనంతరం ప్రాంగణంలోని ఆంజనేయ స్వామి వారికి వేలాది మంది భక్తులు ప్రత్యేక పూజలు చేసారు.