నిజామాబాద్ : నచ్చే విద్యా సంవత్సరం నుండి పాఠశాలల్లో సీబీఎస్ఈ కోర్సును అమలు చేయడం లేదన్న ప్రభుత్వ ప్రకటన అధ్యాపక వర్గాల్లో ఆనందం నెలకొల్పింది. ఇప్పటికే స్కూళ్లలో ఉన్న సమస్యలు పరిష్కరించకుండా సీబీఎస్ ఈ వంటి ప్రయోగాలతో ప్రభుత్వం కొత్త సమన్యలు సృష్టించే యత్నం చేసిందని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపించాయి. అయితే సీబీఎస్ ఈ ని వెనక్కి తీసుకోవడం హర్షణీయమన్నారు.