నిందుతుల అరెస్ట్
ఏలూరు : నరసాపురం ప్రాంతానికి చెందిన ఆకోజు నాగేశ్వరరావు హత్య కేసుకు సంబంధించి మిష్టరీ వీడింది. ఒక మహిళ సహా నలుగురుని పోలీసులు అరెస్ట్ చేసి 20 కాసుల బంగారం,1.60 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. తాడేపల్లిగూడేం పట్టణానికి చెందిన మాజీ కార్పొరేటర్ గంటా వరలక్ష్మీ, మరో ముగ్గురుని ప్రొత్సహించి నాగేశ్వరరావు హత్యకు పధకం రచించారని పోలీసుల విచారణలో తేలింది.
News Posted: 19 January, 2010
|