కలెక్టర్ సమీక్ష
అనంతపురం : వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా పాడి పరిశ్రమపై దృష్టి సారించాలని కలెక్టర్ జనార్దన్ రెడ్డి సూచించారు. జిల్లాలోని అభివృద్ధి పనులపై అన్ని శాఖలతో ఆయన సమీక్ష నిర్వహించారు. పశుసంవర్థక శాఖ, డెయిరీ, డీఆర్ డీ ఎ శాఖలు సమన్వయంతో కృషి చేయలన్నారు. ఈ మేరకు ఇతర శాఖల నుండి కూడా తమవంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు.
News Posted: 19 January, 2010
|