మాజీ ఎమ్మెల్యే మృతి
రాజమండ్రి : జిల్లాలోని కొత్తకొట మాజీ ఎమ్మెల్యే, సీనియర్ కాంగ్రెస్ నాయుకుడు చిర్ల సోమసుందర్ రెడ్డి గుండె పోటుతో మరణించారు. గత కొద్ది రోజులుగా గుండె పోటుతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని మెడీ సిటీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూసారు. ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామమైన గోపాలపురం తీసుకువచ్చారు. రాష్ట్ర మంత్రులు రఘువీరా రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, విశ్వరూప్ తదితరులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.
News Posted: 1 February, 2010
|