మల్లన్న సేవలో యడ్యూరప్ప
శ్రీశైలం : మల్లికార్జున స్వామి, భ్రమరాంబ దేవిలను కర్నాటక ముఖ్యమంత్రి యడ్యురప్ప దర్శించుకున్నారు. ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఆలయ అధికారులు, పురోహితులు సంప్రదాయం ప్రకారం యడ్యురప్పకు స్వాగతం పలికారు. శ్రీజగద్గరు పట్టాభిషేకానికి కర్ణాటక సీఎం హాజరుకానున్నారు.
News Posted: 6 February, 2010
|