ఎన్సీసీ పరీక్షల తేదీలు ఖరారు
కర్నూలు : ఎన్ సి సి పరీక్షల తేదీలు ఖరయ్యాయి. బి సర్టిఫికేట్స్ పరీక్షలను ఈ నెల 13,14 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు కల్నల్ రమేష్ విడుదల చేసారు. ఈ పరీక్షలకు అనంతపురం, మహబూబ్ నగర్,కర్నూలు జిల్లాలకు చెందిన 3100 విద్యార్థులు హాజరవుతున్నారని ఆయన చెప్పారు. 13న రాతపరీక్ష, 14న ప్రాక్టికల్ పరీక్షలు జరుపుతున్నట్లు చెప్పారు. అలాగే సి సర్టిఫికేట్ విద్యార్థులకు 21 నుండి 23 తేదీ వరకు జరుగుతాయని ఆయన వివరించారు.
News Posted: 8 February, 2010
|