లారీ బోల్తా-32 మందికి గాయాలు
కర్నూలు : జిల్లాలోని జూపాడు బంగ్లా తంగడంచలో శనివారం ఉదయం ఓ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితులంతా గట్టు మండలం గొర్లకాందొడ్డి గ్రామస్తులు, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
News Posted: 13 February, 2010
|