కరీంనగర్ : మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్ లోమందుల కొరత ఏర్పడింది. అయితే ఈ విషయాన్ని ఆలయ అధికారులు పట్టించుకోకపోవడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి భక్తులకు మందులు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేసారు.