దుండగుల ఘాతుకం
రాజమండ్రి : రావులపాలెంలోని శ్రీలక్ష్మీ లాడ్జిలోకి దుండగులు ప్రవేశించి ఘాతుకానికి పాల్పడ్డారు. లాడ్జీలో పని చేస్తున్న సేవకుడు యార్లగడ్డ డేవిడ్ పై దుండగులు దాడి చేసి హత్య చేసారు. అక్కడే నిద్రిస్తున్న లాడ్జి యజమాని నారాయణరెడ్డిపై దాడి చేసి గాయపరిచారు. లాడ్జిలోని రెండో అంతస్తులో ఉన్న లాకర్ పై తెరిచి దొరికిన నగదును, బంగారాన్ని దోచుకున్నారు.
News Posted: 22 February, 2010
|