కర్నూలు : నంద్యాలలో దారుణ హత్త జరిగింది. జగత్ జననీ నగర్లో గుర్తు తెలియని వ్యక్తిపై పెట్రోల్ పోసి కాల్చి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగిందని భావిస్తున్నారు. పోలీసులకు సమచారం అందడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు.