ఈఓ, ఇద్దరు గుమస్తాలపై వేటు
ఏలూరు : జిల్లాలోని తణకు మండలంలోని దువ్వదానేశ్వరమ్మ ఆలయ ఈఓ శోభనాద్రిపై సస్పెన్షన్ వేటు పడింది. ఆయనతో పాటు మరో ఇద్దరు గుమస్తాలను కూడా విధుల నుండి తొలగించారు. ఆలయ ఆదాయంలో వీరు అవకతవకలకు పాల్పడిన ఆరోపణలపై సస్పెండ్ చేసారు.
News Posted: 23 February, 2010
|