నెల్లూరు : దొంగనోట్లు చలామణి చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు సోమవారం అరెస్ట్ చేసారు. వారి వద్ద నుండి దాదాపు ఐదు లక్షల విలువైన దొంగనోట్లను స్వాధీనం చేసుకున్నారు. వెంకటగిరికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి సహా పశ్చిమ బంగాల్ కు చెందిన నలుగురు ముఠా సభ్యులను పోలీసులు విచారిస్తున్నారు.