ఫారెస్ట్ ఆపీసర్ పై దాడి
కడప : కలప స్మగ్లింగ్ యథేచ్చగా సాగుతోంది. అటవీ శాఖ అధికారిపై సోమవారం దాడి చేసి కొందరు దుండగులు ఎర్రచందనం ఎత్తుకెళ్లారు. సిద్దవటంలో అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్ రవిపై దుండగులు దాడికి పాల్పడ్డారు. అధికారిని చితకబాది అతని వద్ద నుండి జీపు, సెల్ ఫోన్, నగదుతో పరారయ్యారు.
News Posted: 1 March, 2010
|