ఎస్ ఈ నివాసంపై ఏసీబీ దాడి
అనంతపురం : భారీ నీటి పారుదల శాఖలో ఎస్ ఈ గా పనిచేస్తున్న నాగేశ్వర్వ రావు నివాసంపై ఏసీబీ దాడి జరిపింది. నగరంలోని ఆయన నివాసంతో పాటుగా హైదరాబాద్ ఎల్లారెడ్డి గూడలోని మాతృశీ అపార్టమెంట్ పై శనివారం ఏకకాలంలో దాడులు చేసారు. ఈ దాడుల్లో అరకేజీ బంగారం, 95 వేల నగదు, ఐదు కిలోల వెండి, 19 ఇళ్ల స్థలాలకు చెందిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
News Posted: 6 March, 2010
|