విజిలెన్స్ విచారణ
రాజమండ్రి : రత్నగిరిపై ఎండోమెంట్ విజిలెన్స్ విచారమ జరుపుతోంది. గత కొన్నేళ్లుగా దేవస్థానంలో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, నిబందనలకు విరుద్దంగా జరిగిన నియామకాలు, పదోన్నతలు, అవినీతి ఆరోరణలపై ఎండోమెంట్ విజిలెన్స్ విచారణ జరుపుతోంది. 2005 నుండి 2009 వరుకు జరిగిన పనులపై విచారణ సాగుతోంది. విజిలెన్స్ అధికారిణి కృష్ణవేణి ఇంజనీరింగ్ విభాగంలోని రికార్డ్ లను స్వాధీనం చేసుకున్నారు.
News Posted: 5 January, 2010
|