|
|
Articles: My Thoughts | ఏది ఆంధ్ర రాష్ట్రం? - Mr. vamsy vamsymohan
| |
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఆంధ్ర రాష్ట్రం లేదు. మన తెలుగు జాతి మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో ఉంది. తెలంగాణా నిజాం పాలనలో ఉంది. సర్దార్ పటేల్ ధర్మమా అని నిజాం పరిపాలనను పారద్రోలటం జరిగింది. అయినా తెలంగాణా ఆంధ్రదేశంలో లేదు. పొట్టి శ్రీరాములు పుణ్యమా అని తెలుగుదేశం మద్రాసు రాష్ట్రం నించి విడింది. ఆ తరవాత కొంత కాలానికి తెలుగు మాటాడే మనుష్యుల భాషాప్రాతిపదికన తెలంగాణా తెలుగు దేశంగా ఏర్పడి విశాలాంధ్ర అయింది. ఇప్పుడు మరల విడిపోవాలని కోరుకుంటే మిగిలిన భాషా రాష్ట్రాలలో మన తెలుగుదేశం కలిపేస్తే ఏ గొడవా ఉండదు. ఆలోచించండి.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|