కాంగ్రెస్ పరువు పోయింది: రోజా
కాకినాడ : తూర్పు గోదావరి జిల్లాలో తెలుగు మహిళ అధ్యక్షురాలు రోజా పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పరువును దిగజార్చటంలో మహాకూటమి సఫలం అయ్యింది ఆమె పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్ పోటీ చేయాల వ ద్దా అనే మీమాంసలో పడటం మహాకూటమి విజయమేనన్నారు. మహాకూటమి పేరు వింటేనే ప్రజారాజ్యం, కాంగ్రెస్ పార్టీలకు దడ పట్టుంకుందని ఆమె వ్యాఖ్యానించారు.
News Posted: 21 February, 2009
|