కుటుంబం ఆత్మహత్య
రాజమండ్రి : బంగారు ఆభరణాలు తయారు చేసే పని చేస్తున్న ఓ వ్యకీ, అతనితో పాటు కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి, రాజేంద్రనగర్ లో స్వర్ణకారి వృత్తి చేసుకునే శ్రీనివాస్ ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్ మార్టానికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.
News Posted: 22 April, 2009
|