సఖినేటి పల్లిలో డీజిల్ స్వాధీనం
కాకినాడ : పోర్టు నుండి అక్రమంగా తరలిస్తున్న డీజిల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో 15 మంది నిందితులను వారు అదుపులోకి తీసుకున్నారు. సఖినేటిపల్లి, మూలగొందిలకు సముద్రంలో అక్రమంగా తరలిస్తున్న 33వేల లీటర్ల డీజిల్ ను స్వాధీనం చేసుకున్నారు.
News Posted: 13 May, 2009
|