రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
నెల్లూరు : నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. లారీ కారును ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తెల్లకూరు మండలం తాల్వాయి వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
News Posted: 1 July, 2009
|