బాలయోగికి టీడీపీ నివాళులు
కాకినాడ : మాజీ లోక్ సభ స్పీకర్, దివంగత నేత బాలయోగి సేవలు చిరస్మరణీయమని తెలుగుదేశం నేత యనమల రామకృష్ణుడు అన్నారుయ బాలయోగి జయంతిని కాకినాడలో నిర్వహించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన సేవలను కొనియాడారు.
News Posted: 1 October, 2009
|