అనంతపురం : మద్దెల చెరువు సూరి శుక్రవారం అనారోగ్యం గురయ్యాడు. పరిటాల రవి హత్యకేసులో ప్రధాన నిందితుడైన మద్దెలచెరువు సూరి చికిత్స కోసం హైదరాబాద్ లోని నిమ్స్ కు తరలించాలని జైలు అధికారుల్ని కోర్టు ఆదేశించింది. దీంతో హైదరాబాద్ నిమ్స్ కు సూరిని జైలు అధికారులు నిమ్స్ కు తరలించనున్నారు.