భ్రమరాంబకు 108 స్వర్ణ పుష్పాలు
శ్రీశైలం: ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన శ్రీశైల భ్రమరాంబాదేవికి 108 బంగారు కలువ పూలను హైదరాబాద్ కు చెందిన వై.వి.సుబ్బారెడ్డి, స్వర్ణలత దంపతులు ఆలయన ఈవో గోపాలకృష్ణారెడ్డికి అందజేశారు. 330 గ్రాముల బరువున్న స్వర్ణ పుష్పాలను అమ్మవారి నిత్యపూజకు వినియోగిస్తామని అర్చకులు తెలిపారు. వీటి విలువ 5 లక్షల రూపాయలు ఉంటుదని సుబ్బారెడ్డి దంపతులు అన్నారు.
News Posted: 29 October, 2009
|