కలకలం రేపిన ఉన్మాది
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అర్థరాత్రి ఓ ఉన్మాది కలకలం రేపాడు. గురువారం అర్థరాత్రి నగరంలోని రిలయన్స్ పెట్రోల్ బంక్ సమీపంలో ఓ వాహనానికి నిప్పు పెట్టిన ఉన్మాది, సమీపంలోని రామ్ రెసిడెన్సీ అపార్ట్ మెంట్ లో పార్క్ చేసి ఉన్న సుమారు 10 వాహనాలకు ఒకేసారి నిప్పు పెట్టి పరారయ్యాడు. ఈ ఘటనలో 13 ద్విచక్రవాహనాలతో పాటు రెండు కార్లు కూడా అగ్నికి ఆహుత్యాయయి. పోలీసులు ఉన్మాదిని గుర్తించి తమ కష్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.
News Posted: 18 December, 2009
|