హిందూపురం : జిల్లాలోని హిందూపురం నియోజకవర్గానికి 25 ట్రాన్స్ ఫార్మర్లు మంజూరయ్యాయి. విద్యుత్ సమస్యల కారణంగా రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున అదనపు ట్రాన్స్ ఫార్మర్ మంజూరు చేయాలని ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీ ఎపి డిపిసిఎల్ సీఎండీ సాయిప్రసాద్ కోరారు. దీంతో స్పందించిన ఆయన నియోజకవర్గానికి 25 ట్రాన్స్ ఫార్మర్లు మంజూరు చేసారు.