కడప : రాజంపేట డివిజన్ లో ఇంటి పన్నులకు సంబంధించి 2 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నట్లు డీఎల్పీఓ రామలింగయ్య వెల్లడించారు. బకాయిలను మార్చి 31 లోగా వసూలు చేయాలని పంచాయతీల కార్యదర్శులను ఆదేశించిసట్టు చెప్పారు. లేకుంటే సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.