ఆస్తులు ప్రకటించాల్సిందే
కర్నూలు : జిల్లాలోని స్వచ్ఛంధ సంస్థలు ఎటునంటి దాపరికం లేకుండా తమ ఆస్తుల గణంకాలను సమర్పించాలని సీపీఓ భాస్కర శర్మ ఆదేశించారు. ఈ నెల రెండో తేదీ లోగా ఆడిట్ సమాచారాన్ని తమకు అందచేయాలని సూచించారు. సంస్థలకు సంబంధించిన ఆస్తులు, అప్పులు, ఆదాయాలు కూడా వెల్లడించాలని ఆదేశాల్లో ఆయన పేర్కొన్నారు.
News Posted: 12 January, 2010
|