నిజామాబాద్ : రాష్ట్ర మంత్రి సుదర్శన్ రెడ్డి ఇంటిని అఖిల భారత విద్యా పరిషత్ కార్యకర్తలు ముట్టడించారు. జేఏసీ డెడ్ లైన్ గుర్తు పెట్టుకుని రాజీనామా చేయాలని ఏబీవీపీ కార్యకర్తలు డిమాండ్ చేసారు. రాజీనామాపై వెనక్కి తగ్గితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని విద్యార్థులు హెచ్చిరించారు.