ఆర్టీసీ బస్సుకు నిప్పు
వరంగల్ : జిల్లాలోని తెలంగాణ వాదులు ఆందోళనకు దిగారు. నర్సంపేటలో మూడు ఆర్టీసీ బస్సులకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. బస్సు అద్దాలను ధ్వంసం చేసారు. కాగా, భూపాలపల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తెలంగాణ వాదులు నిప్పుపెట్టారు. కాగా భూపాలపల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తెలంగాణ వాదులు నిప్పుపెట్టారు.
News Posted: 13 February, 2010
|