లోగో ఆవిష్కరణ
తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం ఆథ్వర్యంలో నిర్వహింపబడుతున్న ఎస్వీ డిగ్రీ, పీజీ కాలేజీ 125 ఏళ్ళను పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా విద్యా సంస్థలో ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ 125 ఏళ్ల ఉత్సవాలకు సంబంధించిన లోగోను బుధవారం టిటిడి చైర్మన్ ఆదికేశవుల నాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఈ ఓ ఐ వై ఆర్ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
News Posted: 17 February, 2010
|