రిమాండ్ పొడిగింపు
విజయవాడ : నాగవైష్ణవి కిడ్నాప్, హత్య కేసులో ప్రధాన నిందుతులుగా భావిస్తున్న వెంకట్రావు, జగదీష్, శ్రీనివాస్ లకు విధించిన రిమాండ్ ను కోర్టు ఈ నెల 18 వరకు పొడిగించింది. ఈ కేసులో వాదనలు విన్న కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు వెలువరించింది.
News Posted: 4 March, 2010
|