అనంతపురం : సమైక్యాంధ్రను కోరుతూ అనంతపురం జిల్లాలో నిర్వహిస్తున్న ఆందోళనలు కొనసాగతున్నాయి. తాజాగా అనంతపురంలో విద్యార్థులు బీఎస్ఎన్ఎల్ గోడౌన్కు నిప్పంటించడంతో టెలిఫోన్ కేబుళ్ళు పెద్ద ఎత్తున తగలబడుతున్నాయి. ఘటనాస్థలికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.