ట్రాక్టర్లు స్వాధీనం
కడప : జిల్లాలో అక్రమ రవాణా చేస్తున్న14 ట్రాక్టర్ లను గనులు, భూగర్భ శాఖాధికారులు స్వాధీనం చేసుకున్నారు. వర్వేరు ప్రాంతాల్లో అధికారులు దాడులు చేసారు. ఇసుక, కట్టుడు రాయి, మెటల్ లను అక్రమంగా రవాణా చేస్తున్న వీటిని సీజ్ చేసి పోలీస్టేషన్ కు తరలించారు. సీజ్ చేసిన వాటిలో 10 ఇసుక ట్రాక్టర్ లు కాగా, రెండు కట్టుడు రాయి, మరో రెండు మెటల్ ట్రాక్టర్ లు ఉన్నాయి.
News Posted: 13 January, 2010
|