వేద సమ్మేళనం ప్రారంభం
కరీంనగర్ : జిల్లాలోని ధర్మవరం ప్రాంతంలో వేద సమ్మేళనం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే సమ్మేళనానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఉద్ధండ పండితులు తరలివచ్చారు. నాలుగు వేదాలు, వాటి సారాంశాలు, భావాలు, ఆచరణ యోగ్యాలపై సమాజానికి తెలియపరచడమే లక్ష్యంగా ఈ సమ్మేళనాన్ని జరుపుతున్నారు.
News Posted: 28 January, 2010
|