అహోబిలంలో గవర్నర్
కర్నూలు : అహోబిళంలోని నరసింహుని క్షేత్రాన్ని రాష్ట్ర గవర్నర్ దంపతుసు దర్శించుకున్నారు. గవర్నర్ జిల్లాకు చేరుకోగానే మంత్రి శిల్పా మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. నరసింహుని క్షేత్రంలో పురోహితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆహ్వానించారు. అనంతరం బ్రహ్మోత్సవాల సందర్భంగా జరుగుతున్న స్వామి వారి ఉత్సవం, అభిషేకాలు, పూజా కార్యక్రమాల్లో గవర్నర్ నరసింహన్ దంపతులు పాల్గోన్నారు.
News Posted: 22 February, 2010
|