రానున్న కార్వార్ యుద్ధ నౌక
కాకినాడ : భారత నౌకాదళ వారోత్సవాల సందర్భంగా స్ట్రన్ నావెల్ కమాండ్ కు చెందిన కార్వార్ యుద్ధనౌక కాకినాడ తీరానికి రానున్నట్లు కలెక్టర్ గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఈ నౌక గురు, శుక్రవారాల్లో కాకినాడ తీరానికి రావచ్చునని ఆయన అన్నారు. గురువారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఆరు గంటల వరకు యుద్ధనౌకను సందర్శించేందుకు ప్రజలకు అనుమతి ఇస్తున్నామన్నారు.
News Posted: 18 November, 2009
|