రైతులకు పురస్కారాలు
నిజామాబాద్ : సంక్రాంతి పురస్కారాల్లో భగంగా ఉత్తమ రైతులకు పురస్కారాలు అందచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలో 15 మంది రైతులను ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. రైతులకు జ్జ్ఞాపికతో పాటుగా, వగదు పురస్కారాన్ని కూడా అందచేయనున్నారు. సంక్రాంతి రోజున రైతులకు ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు.
News Posted: 9 January, 2010
|