ఆరోగ్యశ్రీలో నాలుగోస్థానం
ఏలూరు : ఆరోగ్య శ్రీ అమలు చేయడంలో జిల్లా వెనుకపడింది. గతంలో ప్రధమ స్థానంలో నిలిచిన జిల్లా, ఈ సారి నాలుగో స్థానానికి దిగజారింది. ఆరోగ్య శ్ర్రీ ఆమలు శాఖ మంత్రి పితాని సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లానే వెనుకపడటం విశేషం. గతంలో మూడో స్థానంలో ఉన్న తూర్పుగోదావరి జిల్లా ఇపుడు మొదటి స్థానాన్ని సాధించింది.
News Posted: 11 January, 2010
|