రాజీనామా చేయాలి
నిజామాబాద్ : పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తన పదవికి రాజీనామా చేసి ప్రత్యేక తెలంగాణ పోరాటంలో పాల్గొనేలా చేద్దామని ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్ గంట చక్రపాణి పిలుపునిచ్చారు. సిరికొండలో జరిగిన తెలంగాణ ధూంధాం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.తెలంగాణ ఉద్యమాలకు పురిటగడ్డని, లగడిపాటి వండి వారు తెలంగాణ విద్యార్థుల ముందు నిలబడలేరని వ్యాఖ్యానించారు.
News Posted: 11 January, 2010
|