లారీ-సుమో డీ
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా ఉంగటూరు మండలం వూళ్ల సమీపంలో లారీ, సుమో డీకొసడంతో ప్రమాదం సంభవించింది. శ్రీకాకుళం జిల్లా నుండి తిరుపతి వెళ్తున్న సుమో లారీని డీ కొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని తాడేపల్లిగూడేం కు చెందిన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
News Posted: 18 January, 2010
|