సైన్స్ ఎక్స్ ప్రెస్ రైలు రాక
నెల్లూరు : సైన్స్ ఎక్స్ ప్రెస్ రైలు మంగళవారం నగరానికి రానుంది. దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో సైన్స్ పై అవగాహన పెంపోందించేందుకు భారత శాస్త్ర సాంకేతిక శాఖ, మాక్స్ ప్లాంట్ సొసైటీ(జర్మనీ) సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ ను చేపట్టాయి. విద్యార్ధుల సందర్శనార్థం మూడు రోజుల పాటు నగరంలో ఈ రైలు ప్రదర్శన ఉంటుంది. జిల్లాలోని విద్యార్థలంతా ఈ సైన్స్ ఎక్స్ ప్రెస్ ను తిలకించేలా విద్యాశాఖ ఏర్పాట్లు సాగిస్తోంది.
News Posted: 18 January, 2010
|