దొంగల స్వైరవిహారం
నెల్లూరు : జిల్లాకు చెందిన ప్రముఖు ఇళ్లలో గురువారం అర్ధరాత్రి సమయంలో దొంగలు చొరబడ్డారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి ఇంట్లో దొంగలు పడి చొరీ యత్నం చేసారు. ఖాళీగా ఉన్న ఇంట్లో వారికి ఎలాంటి వస్తువులు దొరకలేదు. దీంతో ఆ ఇంటి పక్కనే ఉన్న మరో నేత కేవీ కృష్ణరావు ఇంటిలోని కిందభాగంలో ఉంటున్న కాంట్రాక్టర్ ఇంట్లో చొరబడి వారిని బెదిరించి నగలు, నగదును లాక్కున్నారు. ఈ ఇళ్లలో దొరికింది దోచుకొని పరారయ్యారు. పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు డీఎస్పీ రంగంలోకి కేసు విచారణను సాగిస్తున్నారు.
News Posted: 21 January, 2010
|