నిజామాబాద్ : జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వాహణాధికారి పోస్టు ఖాళీ కానుంది. సీఈఓగా వ్యవహరిస్తున్న ఐకేపీ పీడీ మధూకర్ బాబుకి బదిలీ అయింది. దీంతో పోస్టు ఖాళీ అయింది. అయితే ఈ పోస్టుకు అదనపు సంయుక్త కలెక్టర్ గంగారామ్ తో పాటు జిల్లా పంచాయతీ అధికారి ఇ ఎన్ నాయక్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.