జపాన్ బృందం పర్యటన
నిజామాబాద్ : జపాన్ కు చెందిన బృందం జిల్లాలోని వర్ని మండలాన్ని సందర్శించింది. సంస్కార్ ప్లాన్ స్వచ్ఛంద సంస్థ ఆథ్వర్యంలో అమలు జరుగుతున్న కార్యక్రమాలను ఈ బృందం పరిశీలించింది. 22 సభ్యులతో కూడిన ఈ బృందం రుద్రూర్, పాత వర్ని, గోపూర్ గ్రమాల్లో పర్యటించి తమ సంస్థ అమలు చేస్తున్న వైద్యా సేవలపై ఆరా తీసారు.
News Posted: 11 February, 2010
|