కోర్టులో లొంగిపోయిన ఎమ్మెల్యే
రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింమనేని ప్రభాకర్ కోర్టులో లొంగిపోయారు. అనపర్తిలో కోడిపందేలు కేసులో ఆయనపై కొద్దిరోజుల క్రితం కేసు నమోదైంది. ఈ కేసులో ఎమ్మెల్యే చింతమనేనిని నిందితుడిగా పేర్కొంటూ, ఆతను పరారీలో ఉన్నట్లు పోలీసులు అభియోగం మోపారు. దీంతో ఎమ్మెల్యే రహస్యంగా కోర్టులో లొంగిపాయారు. అనంతరం పది వేల రూపాయలు వ్యక్తిగత పూచీకత్తు చెల్లించి విడుదలయ్యారు.
News Posted: 12 February, 2010
|