కర్నూలు : జిల్లాలోని నంద్యాలలోని మూలన్ పేటలో గురువారం సోని అనే మూడేళ్ల బాలిక కిడ్నాప్ కు గురైంది. బంధువులే ఈ చిన్నారిని అపహరించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. చిన్నారి తల్లితండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ సాగిస్తున్నారు.